
“సీతారామ ఫౌండేషన్” రోజు తాను బీఆర్ఎస్లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆ యాడ్ ఆ పార్టీ వారు ఇచ్చి తనపై ఇప్పుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు తడిబట్టతో గొంతు గోశారని.. అందుకు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి ఆరోపించారు.