సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. గోడ కూలడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు మృతి

Written by RAJU

Published on:


సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు  ఉండటం అందరిని కలిచి వేసింది.  విశాఖపట్నం చెందిన దంపతులతో పాటు వారి సమీప బంధువులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్న మహేష్‌తో పాటు అతని భార్య శైలజ ప్రనాలు కోల్పోయారు. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights