విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్-today andhra pradesh news latest updates march 20 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Written by RAJU

Published on:

VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్

Published Mar 20, 2025 05:00 AM ISTPublished Mar 20, 2025 05:00 AM IST
Published Mar 20, 2025 05:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 20 Mar 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్

  • VMC Lands: విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్‌ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Subscribe for notification