రేపు సిట్‌ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మద్యం కేసులో కీలక పరిణామాలంటూ ఊహాగానాలు..

Written by RAJU

Published on:


Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం విక్రయాల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. మద్యం విక్రయాలు, కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో 3వేల కోట్లకు పైగా దారి మళ్లించారనే ఆరోపణలతో సిట్‌ విచారణ సాగుతోంది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights