తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగగా, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు.

ముగిసిన తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు- ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల

Written by RAJU
Published on: