బాపట్లలో విషాదంగా మారిన బాప్టిజం.. పెనుమూడిలో కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి

Written by RAJU

Published on:

కృష్ణా నది తీరం వెంబడి ఉండే భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక పాస్టర్‌తో కలిసి పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలోకి దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాను, తల కాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు(19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights