ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మే 2వ తేదీన తలపెట్టిన అమరావతి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ – అమరావతి ప్రాజెక్ట్ పనులకు ఆహ్వానం

Written by RAJU
Published on: