పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం.. –

Written by RAJU

Published on:

పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం.. –నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్‌సైట్‌లో నామినేషన్లు అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

Subscribe for notification