జేఈఈ మెయిన్ రిజల్ట్ 2025,JEE Mains Outcome 2025 Dwell : అంతా అయోమయం.. ఫైనల్ కీ తొలగించిన NTA.. జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలపై ఉత్కంఠ! – jee most important end result 2025 session 2 stay updates test at jeemain nta nic in
jeemain.nta.nic.in 2025 : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్ 2025 కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఫలితాల విడుదలకు ఎన్టీఏ సన్నద్ధమవుతోంది.
Samayam Teluguజేఈఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్ 2025
JEE Main Result 2025 Session 2 Live Updates : జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈరోజు (ఏప్రిల్ 17) విడుదల చేసింది. అయితే.. ఈ ఫైనల్ ఆన్సర్ కీని వెంటనే తొలగించింది. కారణం మాత్రం తెలియజేయలేదు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సమాధానాల్లో పలు మిస్టేక్స్ ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తున్న తరుణంలో ఇలా జరగడం కొంత అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అయితే.. ఈ అంశంపై త్వరలో స్పష్టత రానుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ను https://jeemain.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. త్వరలో జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ కూడా ఇదే వెబ్సైట్లో విడుదల కానున్నాయి.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి