ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా.. ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 8వ తేదీవరకు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టేలా సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి.. ఈనెల 8వ తేదీ వరకు విచారణ

Written by RAJU
Published on: