ఏపీ పాలీసెట్‌ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 17వరకు గడువు.. 30న ప్రవేశ పరీక్ష

Written by RAJU

Published on:


ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ అప్‌డేట్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయడానికి ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించారు.ఏప్రిల్ 30న ప్ర‌వేశ ప‌రీక్ష‌ నిర్వహిస్తారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights