ఏపీలో విద్యార్థులకు తరగతులు మరో రెండు రోజులు మాత్రమే జరుగనున్నాయి. విద్యా సంవత్సరం ముగియనుండటంతో వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి.

ఏపీలో చిన్నారులకు గుడ్ న్యూస్… మరో రెండు రోజులే బడులు…24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

Written by RAJU
Published on: