2013, 2017, 2020 ఐపీఎల్లలో, కరుణ్ నాయర్ కూడా ఇదే విధంగా ఇన్నింగ్స్లో ఖాతా తెరవలేకపోయాడు. మరి అందులో ఏ జట్టు ఛాంపియన్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపీఎల్ 2025 లో కూడా ముంబై ఇండియన్స్ ఛాంపియన్ జట్టుగా నిలుస్తుందని హిస్టరీ చెబుతోంది. మరి అందుకోసం వేచిచూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.