ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, మే 18వరకు దరఖాస్తు గడువు…

Written by RAJU

Published on:

గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి మే 18వ తేదీ వరక గడువు ఉంది. ఈ కాలేజీల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు ఒకేషనల్ గ్రూప్స్‌ ఏ అండ్ టీ, సీజీఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights