ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో గుంటూరు రాజేంద్రనగర్కు చెందిన యువతి మృతి చెందింది.

అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువతి దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో యువతి

Written by RAJU
Published on: