అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం… ప్రధాని మోదీ రాకకై ఆహ్వాన పత్రికలు సిద్ధం…

Written by RAJU

Published on:


అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా పున: ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలు సిద్ధం అయ్యాయి.  అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం ఆహ్వాన పత్రికలను  ఏపీ ప్రభుత్వం అతిథులుగా పంపుతోంది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights