అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం, చెరువులో మునిగి నలుగురు మృతి-మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Written by RAJU

Published on:

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిశోర్‌, మరో చిన్నారి నందిత ఆడుకుంటూ చెరువులోకి వెళ్లి గల్లంతయ్యారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights